Tuesday, August 30, 2011

వారసత్వంగా పదవులు దక్కాలంటే కుదరదు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ - సత్తిబాబు పులిహోర!

ఎవరిదీ? మరి రాహుల్ గాంధీ [కుటుంబం] ? మరియు బొత్స కుటుంబం ?

రాజమండ్రి, న్యూస్‌టుడే: ''భారతదేశంలో రాజరికాల్లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది. ఈ విషయాన్ని విస్మరించి.. వారసత్వంగా తన తండ్రి సీఎం పదవి తనకు రావాలని జగన్‌ కోరకుంటున్నారు'' అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు..

source: ఈనాడు http://www.eenadu.net/